బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలను నిర్వహించుకునేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం గురువారం ప్రత్యేక సాధారణ సెలవును ప్రకటించింది.
ఈ మేరకు ప్రత్యేక సీఎల్ మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది. బంజారా ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల వినతి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఆ ఉద్యోగులకు గురువారం ప్రత్యేక సెలవు.జీవో జారీ చేసిన ప్రభుత్వం
Related Posts
భారత్లో మరోసారి కరోనా కలకలం. వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు
మూడేళ్ల కిందట ప్రపంచాన్ని వణికించిన కరోనా మహామ్మారి మరోసారి భారత్ లో పంజా విసురుతుంది. దేశంలో వందల సంఖ్యలో కొత్త వేరియంట్ పాజిటీవ్ కేసులు నమోదు కావడం ...
రోడ్డుపై ఫ్రీగా కనిపించిన చేపలు. ఎగబడిన జనం.తీరా నిజం తెలిసి షాక్..
మృగశిర కార్తె నడుస్తోంది.ఈ కార్తెలో చేపలు తినాలని పెద్దలు చెప్తుంటారు. దీంతో మృగశిర కార్తె వస్తే చేపల రేటు కూడా పెరుగుతూ ఉంటుంది. ఇక అవే చేపలు ...
కాలేజీ బాత్రూమ్ లో కెమెరా. 300 ల ఫోటోలు, వీడియోలు లీక్. కీలక ఆదేశాలు జారీ చేసిన చంద్రబాబు.
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో లేడీస్ బాత్రూమ్ లో కెమెరా ఉన్నట్లు కొంత మంది అమ్మాయిలు గుర్తించారు. వెంటనే వారు తమ తోటి విద్యార్థినులకు చెప్పారు. ...
పవన్కు అల్లు అర్జున్ కంగ్రాట్స్ – ట్రోల్ చేస్తున్న జనసేన ఫ్యాన్స్!
జనసేనాని పవన్ కళ్యాణ్ విజయంతో అభిమానులు సంబరాలు మొదలు పెట్టారు. ఇప్పుడు ఏపీ సురక్షిత చేతుల్లో ఉందని మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్ ట్వీట్ చేశాడు. ...
ఈ టోకెన్ ఉంటేనే రూ. 500 కి గ్యాస్ సిలిండర్ ఇస్తారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరు హామీలను నెరవేర్చే దిశగా దూసుకెళుతున్నారు.ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేశారు.ఇప్పుడు 500 కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని ...