ఎగ్జిట్ పోల్లో వైసీపీ అభ్యర్థి వంగా గీత భారీగా ఓట్ల తేడాతో ఓడిపోతున్నట్లు వెల్లడైంది. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ భారీ మెజార్టీతో గెలవబోతున్నట్లు స్పష్టం చేసింది. ఎంత కొంగు చాచి అడిగినా ఆమెకు మద్దతు ఇవ్వలేదని ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్లో తేలినట్లు ఆ సంస్థ నిర్వాకుడు పేర్కొన్నారు. గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయినా పవన్ ఈసారి భారీ మెజార్టీతో గెలవబోతున్నట్లు తెలిపారు.
పిఠాపురంలో భారీ ఓటమి.. సంచలనం
Categories:
Related Posts
Mohan Babu: నా పేరు వాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటా రాజకీయ నాయకులకు మోహన్ బాబు వార్నింగ్
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కు ప్రజల్లో పేరు ఉంది. వెండితెరపై ఎన్నో పాత్రలకు తనదైన అద్భుతమైన నటనతో ప్రాణం పోశారాయన. విద్యానికేతన్ సంస్థల ద్వారా ఎంతో ...
ఈ వారం హౌస్ నుండి ఎలిమినెట్ అయ్యేది ఎవరో తెలుసా ? కలలో కూడా ఊహించలేరు .
ఎనిమిదవ వారం సందీప్ మాస్టర్.హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయి అభిమానులకు షాక్ ఇచ్చారు . టాప్ ఫైవ్ క్యాండిడేట్ గా ఉండాల్సిన సందీప్ .ఎందుకు ఎలిమినేట్ అయ్యాడు ...
దేశంలో కొత్తగా 335 కరోనా కేసులు.. ఐదుగురు మృతి
దేశంలో కరోనా కేసులు మొదలవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 335 కరోనా కేసులు నమోదైనట్లుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.కొత్తగా 5 మరణాలు కూడా ...
వంటగ్యాస్ e-KYCపై కీలక ప్రకటన
వంట గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు ఈ-కేవైసీ చేసుకోవాల్సిందేనని గ్యాస్ కంపెనీలు నిర్ణయించడంతో ప్రజలు గ్యాస్ ఏజెన్సీల ముందు బారులు తీరుతున్నారు.అయితే ఈ-కేవైసీ కోసం గ్యాస్ ఏజెన్సీ ఆఫీసుల ...