పిఠాపురంలో భారీ ఓటమి.. సంచలనం

| | 0 Comments| 1:22 am
Categories:

ఎగ్జిట్ పోల్‌లో వైసీపీ అభ్యర్థి వంగా గీత భారీగా ఓట్ల తేడాతో ఓడిపోతున్నట్లు వెల్లడైంది. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ భారీ మెజార్టీతో గెలవబోతున్నట్లు స్పష్టం చేసింది. ఎంత కొంగు చాచి అడిగినా ఆమెకు మద్దతు ఇవ్వలేదని ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్‌లో తేలినట్లు ఆ సంస్థ నిర్వాకుడు పేర్కొన్నారు. గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయినా పవన్ ఈసారి భారీ మెజార్టీతో గెలవబోతున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *