శేరిలింగంపల్లి రైల్వేస్టేషన్లో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఓ వ్యక్తిని పట్టుకున్నారు పోలీసులు. పక్కా సమాచారంతోనే బుధవారం రాత్రి లింగంపల్లి స్టేషన్లో ఎంఎంటీఎస్ ట్రైన్ దిగిన రాహుల్ అనే వ్యక్తి దగ్గర నుంచి 10 కేజీల గంజాయిని సీజ్ చేశారు పోలీసులు. ఒడిస్సా నుంచి హైదరాబాద్కు అక్రమ గంజాయిని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సదరు నిందితుడు తరలిస్తున్నట్టు గుర్తించారు. చిన్న చిన్న ప్యాకెట్లలో ప్యాకింగ్ చేసి గచ్చిబౌలిలో ఉంటున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, విద్యార్ధులకు నిందితుడు రాహుల్ గంజాయిని విక్రయిస్తున్నాడని పోలీసులు తెలిపారు. కాగా, నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
శేరిలింగంపల్లి రైల్వేస్టేషన్లో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఓ వ్యక్తిని పట్టుకున్నారు
Categories:
Related Posts
భర్తకు విడాకులివ్వనున్న బుల్లితెర నటి మహాలక్ష్మి ! ఒక్క ఫొటోతో క్లారిటీ ఇచ్చేసింది.
బుల్లితెర నటి మహాలక్ష్మి- ప్రొడ్యూసర్ రవీందర్ చంద్రశేఖరన్ల వివాహం గతేడాది తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. దీనికా కారణమేంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.మహాలక్ష్మి చూడడానికి స్లిమ్గా, అందంగా ఉంటుంది. ...
యానిమల్ రిలీజ్ ఆలస్యం కానుందా? మేకర్స్, నెట్ఫ్లిక్స్కు కోర్ట్ నోటీసులు
బాలీవుడ్ స్టార్ రణ్బీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ సినిమా బ్లాక్బాస్టర్ అయింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత డిసెంబర్ 1న ...
ఆదివారం చికెన్, మటన్ షాపులు బంద్.. ఓపెన్ చేశారో కఠిన చర్యలే..
చాలా మంది ప్రతి ఆదివారాన్ని నాన్ వెజ్ డేగా ప్రకటించి ఎంతో ఆనందిస్తారు కూడా. కానీ ఈ ఆదివారం హైదరాబాద్ ప్రజలకు మాంసం దొరకదు. ఈ నెల ...
హీరో శివాజీతో బోల్డ్ సీన్స్. నటి అర్చన సంచలన కామెంట్స్!
Talugu Film ఇండస్ట్రీలో అందం అభినయం ఉన్న కొంతమందికి టైమ్ కలిసి రాదు. అలాంటి హీరోయిన్స్ లో ఒకరు వేద అలియాస్ అర్చన. నటిగా పలు చిత్రాల్లో ...