బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలను నిర్వహించుకునేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం గురువారం ప్రత్యేక సాధారణ సెలవును ప్రకటించింది.
ఈ మేరకు ప్రత్యేక సీఎల్ మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది. బంజారా ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల వినతి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఆ ఉద్యోగులకు గురువారం ప్రత్యేక సెలవు.జీవో జారీ చేసిన ప్రభుత్వం
Related Posts
యానిమల్ రిలీజ్ ఆలస్యం కానుందా? మేకర్స్, నెట్ఫ్లిక్స్కు కోర్ట్ నోటీసులు
బాలీవుడ్ స్టార్ రణ్బీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ సినిమా బ్లాక్బాస్టర్ అయింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత డిసెంబర్ 1న ...
కొడుకు గురించి షాకింగ్ విషయాలు చెప్పిన నటి కరుణ!
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కరుణా భూషణ్ తన కొడుకు గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. దీంతో కరుణా భూషణ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విమర్శలకు ...
పవన్ ఇలా మారిపోయారేంటి? ఎవరూ ఊహించి ఉండరే?
ముందు పవన్ కల్యాణ్ కు.. ఫలితాల తర్వాత జనసేన అధినేతకు అసలు ఎక్కడా పొంతన కనిపించడం లేదు. ఎంతటి సహనం. ఎంతటి పరిణితి. అసలు ఉప ముఖ్యమంత్రి ...
ఫస్ట్ టైం చంద్రబాబు ప్రకటనను తప్పుపట్టిన పవన్
TDP-జనసేన పొత్తులపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మండపేటలో టీడీపీ అధినేత చంద్రబాబునాయడు అభ్యర్థిని ప్రకటించడాన్ని ఆయన తప్పుపట్టారు.ఇది పొత్తు ధర్మం ...
వాహనదారులకు బిగ్ అలర్ట్
వాహనదారుల సౌలభ్యం కోసం తీసుకొచ్చిన ఫాస్టాగ్ లకు సంబంధించి కేవైసీ అప్డేట్ని ఇప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. జనవరి 31లోపు కేవైసీ అప్డేట్ చేసుకోవాలని నేషనల్ హైవే అథారిటీ ...