బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలను నిర్వహించుకునేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం గురువారం ప్రత్యేక సాధారణ సెలవును ప్రకటించింది.
ఈ మేరకు ప్రత్యేక సీఎల్ మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది. బంజారా ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల వినతి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఆ ఉద్యోగులకు గురువారం ప్రత్యేక సెలవు.జీవో జారీ చేసిన ప్రభుత్వం
Categories:
Related Posts
నువ్వా మాకు నీతులు చెప్పేది. శ్యామలపై పవన్ ఫ్యాన్స్ దారుణమైన ట్రోల్స్ వైరల్.
లీవుడ్ యాంకర్ శ్యామల పవన్ కళ్యాణ్, చంద్రబాబులపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి.వైసీపీకి అనుకూలంగా శ్యామల ప్రచారం ...
మేడారం జాతరలో రచ్చ. డ్యూటీలో ఉన్న ఎస్సైని చెంపమీద కొట్టిన ఎస్పీ. అసలేం జరిగిందంటే.?
వరంగల్ కు చెందిన ఏఆర్ ఎస్సై రవికుమార్ మేడారంలో జాతరలో విధులకు హజరయ్యారు. ఆయన రోప్ పార్టీ ఇన్ చార్జీగా డ్యూటీ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. శుక్రవారం.. ...
పవన్ సెక్యూరిటీ గార్డు ఇంటిపై దాడి, ఏం జరిగింది?
హీరో పవన్ కల్యాణ్ హౌస్ సెక్యూరిటీగా పని చేస్తున్న వెంకట్ ఇంటిపై దాడి. నిన్న సాయంత్రం కర్రలు, ఇటుకలు,ఇనుప రాడ్లతో సీసీ కెమెరాలు ధ్వంసం చేసిన ఎదురింట్లో ...
శనివారం నాడే ఎలిమినేషన్
బిగ్ బాస్ తెలుగు 6 సీజన్లో అప్పటివరకు తీవ్రమైన నెగెటివిటీ మూటగట్టుకున్న శ్రీసత్యకు ఫ్యామిలీ వీక్ తర్వాత చాలా పాజిటివిటీ పెరిగింది. అలాగే రతికకు కూడా ఎంతో ...