తిరుమల కొండపై ఆదిపురుష్ డైరెక్టర్ తీరు వివాదాస్పదంగా మారింది. పవిత్ర పుణ్య క్షేత్రంపై ‘ఆదిపురుష్’ డైరెక్టర్ వ్యవహరించిన తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం కృతి సనన్ని దర్శకుడు ఓంరౌత్ కౌగిలించుకుని ముద్దు పెట్టుకోవడం సంచలనంగా మారింది. ఆలింగనం తర్వాత కూడా ఓంరౌత్ హీరోయిన్ కృతి సనన్ కు ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. ఓంరౌత్ చర్యలపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చర్యలతో కొండ పవిత్రతను దెబ్బతీయొద్దని సూచిస్తున్నారు. టీటీడీ కూడా సకాలంలో చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
తిరుమల కొండపై ‘ఆదిపురుష్’ డైరెక్టర్ అపచారం
Related Posts
టెన్షన్ పడుతున్న బన్నీ ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్ చెప్పిన “పుష్ప” మేకర్స్…
ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఎంటర్టైన్మెంట్ లవర్స్ ఎదురుచూస్తున్న సినిమాలలో ‘పుష్ప 2’ ఒకటి. 2021 డిసెంబర్ నెలలో విడుదలైన ‘పుష్ప’ ప్రపంచవ్యాప్తంగా భారీ బ్లాక్ బస్టర్ విజయం ...
వదినతో కాపురం చేసిన మరిది. ఇద్దరు పిల్లలు పుట్టాక మొదలైన అసలు కథ.
ఈ విషయమై బాధితురాలు నల్లబెల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని బజ్జుతండా శివారు ...
ఒక్క పూట అన్నం పెట్టినందుకు… అతడిని హీరోని చేసిన కృష్ణ వంశీ
కృష్ణ వంశీతెలుగు చిత్ర సీమలో తనకంటూ ఓ ప్రత్యేకత ఏర్పరుచుకున్న దర్శకుడు. ప్రజంట్ సరైన విజయాలు లేక.. అవకాశాలు రాక బ్యాడ్ ఫేజ్లో ఉన్నాడు. గులాబీ, నిన్నే ...
మెట్రోగా మారిన ఆర్టీసీ బస్సులు. సీట్లు లేపేశారు ఆర్టీసీ బస్సుల్లో కొత్త తరహాలో సీటింగ్
మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఇప్పటికే 18 లక్షల నుంచి 20 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ ...
శేరిలింగంపల్లి రైల్వేస్టేషన్లో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఓ వ్యక్తిని పట్టుకున్నారు
శేరిలింగంపల్లి రైల్వేస్టేషన్లో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఓ వ్యక్తిని పట్టుకున్నారు పోలీసులు. పక్కా సమాచారంతోనే బుధవారం రాత్రి లింగంపల్లి స్టేషన్లో ఎంఎంటీఎస్ ట్రైన్ దిగిన రాహుల్ అనే ...