UPI Charges: ఏప్రిల్ 1 నుంచి యూపీఐ పేమెంట్స్పై ఇంటర్ఛేంజ్ ఛార్జీలు వర్తిస్తాయి. రూ.2,000కు మించి చేసే ట్రాన్సాక్షన్స్పై 1.1 శాతం వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే బ్యాంక్ అకౌంట్ నుంచి బ్యాంక్ అకౌంట్కు చేసే యూపీఐ పేమెంట్స్కు ఈ ఛార్జీలు ఉండవని, సాధారణ కస్టమర్లు ఈ ఛార్జీలను చెల్లించాల్సిన అవసరం లేదని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) క్లారిటీ ఇచ్చింది.
UPI : నెల నుంచి యూపీఐ లావాదేవీలపై ఛార్జీలను వసూలు చేయనున్న ఎన్పీసీఐ.
Categories:
Related Posts
కరోనా వైరస్ తరహా తీవ్రతతో మరో మహమ్మారి.
ప్రపంచాన్ని చుట్టుముట్టి లక్షలాది మందిని పొట్టనబెట్టుకున్న ఈ మహమ్మారి.ఇంకా అక్కడక్కడ కొత్త రూపు సంతరించుకుంటూ ప్రపంచాన్ని భయపెడుతూనే ఉంది. దీని జాడలు ఇంకా కొనసాగుతుండగానే.లండన్ కేంద్రంగా చేపట్టిన ...
పక్షవాతంతో మంచానికి పరిమితమైన భర్త! పక్కింటి వ్యక్తితో భార్య రాసలీలలు!
మావియాల మండలం సప్తగిరి ప్రాంతం. ఇక్కడే స్వరూప, గిరి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి ఈ ...
Bigg Boss 7 : పదో వారంలో షాకింగ్ ఓటింగ్. డేంజర్ జోన్ లో టాప్ కంటెస్టెంట్. ఎవరు ఎలిమినేట్ ?
Bigg Boss 7 Telugu లో ఇప్పటికే తొమ్మిదివారాలు ముగిసిపోయాయి. ఇక పదో వారంకూడా స్టార్ట్ అయిపోయింది. అయితే ఇంకా చాలానే ఎపిసోడ్లు ఉండగానే పదో వారంలో ...
వంటగ్యాస్ e-KYCపై కీలక ప్రకటన
వంట గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు ఈ-కేవైసీ చేసుకోవాల్సిందేనని గ్యాస్ కంపెనీలు నిర్ణయించడంతో ప్రజలు గ్యాస్ ఏజెన్సీల ముందు బారులు తీరుతున్నారు.అయితే ఈ-కేవైసీ కోసం గ్యాస్ ఏజెన్సీ ఆఫీసుల ...