UPI Charges: ఏప్రిల్ 1 నుంచి యూపీఐ పేమెంట్స్పై ఇంటర్ఛేంజ్ ఛార్జీలు వర్తిస్తాయి. రూ.2,000కు మించి చేసే ట్రాన్సాక్షన్స్పై 1.1 శాతం వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే బ్యాంక్ అకౌంట్ నుంచి బ్యాంక్ అకౌంట్కు చేసే యూపీఐ పేమెంట్స్కు ఈ ఛార్జీలు ఉండవని, సాధారణ కస్టమర్లు ఈ ఛార్జీలను చెల్లించాల్సిన అవసరం లేదని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) క్లారిటీ ఇచ్చింది.
UPI : నెల నుంచి యూపీఐ లావాదేవీలపై ఛార్జీలను వసూలు చేయనున్న ఎన్పీసీఐ.
Related Posts
అయోధ్య రామ మందిరానికి సెలబ్రిటీలు ఎంతెంత ఇచ్చారో తెలుసా?
అయోధ్యలో రామమందిరం రూపుదిద్దుకుంది. ఆ మందిర ప్రారంభోత్సవం జనవరి 22న జరగనుంది. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆధ్వర్యంలో యూపీ ప్రభుత్వం అయోధ్య రామమందిర ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ...
నందమూరి ఫ్యామిలీలో బయటపడ్డ విభేదాలు. జూ.ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగింపు
ఎన్టీఆర్ సమాధి సాక్షిగా నందమూరి కుటుంబంలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ చూసిన ఆగ్రహంతో ఊగిపోయిన బాలయ్య.ఫ్లెక్సీని తీసేయాలంటూ హుకుం ...
చైనా మాంజా నిగ్గు తేల్చేందుకు దిల్లీకి పోలీసులు
నిషేధిత చైనా మాంజా నిగ్గు తేల్చేందుకు దిల్లీ వెళ్లిన పోలీసులకు కీలక ఆధారాలు లభించినట్లు తెలిసింది. ధూల్పేట కేంద్రంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో చైనా మాంజా విచ్చలవిడిగా ...
టెన్షన్ పడుతున్న బన్నీ ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్ చెప్పిన “పుష్ప” మేకర్స్…
ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఎంటర్టైన్మెంట్ లవర్స్ ఎదురుచూస్తున్న సినిమాలలో ‘పుష్ప 2’ ఒకటి. 2021 డిసెంబర్ నెలలో విడుదలైన ‘పుష్ప’ ప్రపంచవ్యాప్తంగా భారీ బ్లాక్ బస్టర్ విజయం ...
రాహుల్ సిప్లిగంజ్తో ప్రేమలో పడిన శ్రీముఖి.స్వయంగా వెల్లడించిన యాంకర్
బుల్లితెర స్టార్ యాంకర్ శ్రీముఖి గురించి సుపరిచితమే. ఈ ముద్దుగుమ్మ ఓ వైపు తన యాంకరింగ్ అదరగొడుతూనే మరోవైపు మూవీల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.ప్రస్తుతం శ్రీముఖి స్టార్ ...
బిగ్ బ్రేకింగ్.రాష్ట్రంలో కరోనా కేసులు. మాస్క్ లేకపోతే ఫైన్ .
రెండేళ్లుగా ఊసే లేకుండా పోయిన కరోనా మళ్లీ ఇప్పుడిప్పుడే విజృంభిస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ సూచించింది. రాష్ట్రంలో ప్రభుత్వం నిన్నటి నుంచి కరోనా బులెటిన్ విడుదల ...