UPI Charges: ఏప్రిల్ 1 నుంచి యూపీఐ పేమెంట్స్పై ఇంటర్ఛేంజ్ ఛార్జీలు వర్తిస్తాయి. రూ.2,000కు మించి చేసే ట్రాన్సాక్షన్స్పై 1.1 శాతం వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే బ్యాంక్ అకౌంట్ నుంచి బ్యాంక్ అకౌంట్కు చేసే యూపీఐ పేమెంట్స్కు ఈ ఛార్జీలు ఉండవని, సాధారణ కస్టమర్లు ఈ ఛార్జీలను చెల్లించాల్సిన అవసరం లేదని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) క్లారిటీ ఇచ్చింది.
UPI : నెల నుంచి యూపీఐ లావాదేవీలపై ఛార్జీలను వసూలు చేయనున్న ఎన్పీసీఐ.
Categories:
Related Posts
కర్నూలు జిల్లాలో దారుణం.కాలేజీ హాస్టల్లో ప్రసవించి విద్యార్థి మృతి
కర్నూలు జిల్లా ప్రాణంలో దారుణం జరిగింది. బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అనుమానాస్పద మృతి చెందారు. హాస్టల్ బాత్ రూంలో తీవ్ర రక్తస్రావంతో చనిపోయారు.రాత్రి 10 ...
మోహంలో పిచ్చి, సునామీ, ప్రమాదం. ఉగాదిపై వేణుస్వామి భయంకరమైన అంచనాలు వేశారు.
కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు నేడు చైత్ర శుద్ధ పాడ్యమి రోజు. ఈ రోజున ఉగాది పండుగను దేశమంతటా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ఉగాదిని ...
వాహనదారులకు బిగ్ అలర్ట్
వాహనదారుల సౌలభ్యం కోసం తీసుకొచ్చిన ఫాస్టాగ్ లకు సంబంధించి కేవైసీ అప్డేట్ని ఇప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. జనవరి 31లోపు కేవైసీ అప్డేట్ చేసుకోవాలని నేషనల్ హైవే అథారిటీ ...
ఇక్కడ రూ. 2 వేల నోట్లు తీసుకోబడవు. బోర్డు పెట్టిన వైన్ షాపు నిర్వాహకులు !
రెండు వేల రూపాయల నోట్లను షాపులు, దుకాణదారులు ఖచ్చితంగా తీసుకోవాలని ఆర్బీఐ చెబుతోంది. వాటిని తిరస్కరించేందుకు వారికి అధికారం లేదని అంటోంది.కానీ పలు చోట్ల దుకాణ దారులు, ...