గుడిలో ఉంటే వారాహి, రోడ్డు మీద ఉంటే పంది.పవన్ పై మళ్లీ రెచ్చిపోయిన RGV

Categories:

మీరు ‘పంది బస్సు’లో ప్రయాణిస్తున్నారని, నా కొడుకులందరినీ జనంతో బస్సు టైర్లకింద తొక్కించండి సార్! లీగల్ గా ఆ పని చేయకూడదనుకుంటే కనీసం కేసు అయినా పెట్టండి పవన్ కళ్యాణ్. మీ అభిమానిగా ఇదే నా విన్నపం. అంటూ ట్వీట్ చేశాడు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న కొండ గట్టు అంజన్న, ధర్మపురి లక్ష్మీనరసింహ క్షేత్రాలను సందర్శించిన సంగతి తెలిసిందే.

జనసేన పార్టీ ఎన్నికల ప్రచార రథం వారాహి వాహనానికి అంజన్న సన్నిధిలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి ఆంజనేయస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత జనసేన ఎన్నికల ప్రచార రథం వారాహి పైకి ఎక్కి ప్రసంగించారు. అయితే పవన్‌ని చూసేందుకు చాలా మంది అభిమానులు తరలివచ్చారు.

ఈలోగా అభిమానులంతా కూడా బైక్‌లపై పవన్‌తో కలిసి ర్యాలీగా వెళ్లారు. మొత్తానికి పవన్ ఎన్నికల రథం రోడ్డెక్కడంతో రాజకీయాలలో జోరుగా చర్చ సాగుతోంది. ఈ క్రమంలో రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ వేదికగా దారుణమైన వ్యాఖ్యలు చేశారు.

“ఆ రోజుల్లో రామారావుగారు ‘చైతన్య రథం’లో తిరిగొస్తే.. ఇంకో ట్వీట్‌లో.. ‘గుడిలో ఉంటే ‘వారాహి’ అని రోడ్డుపైన ఉంటే ‘పంది’ అని కొన్ని కుక్కలు మొరిగేవి.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న కొండ గట్టు అంజన్న, ధర్మపురి లక్ష్మీనరసింహ క్షేత్రాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. జనసేన పార్టీ ఎన్నిక ప్రచార రథం వారాహి వాహనానికి అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలను నిర్వహించిన ఆయన ఆంజనేయస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు.

అనంతరం జనసేన ఎన్నిక ప్రచార రథం వారాహి పైకి ఎక్కి ప్రసంగించారు. అయితే పవన్ ను చూసేందుకు చాలా మంది అభిమానులు వచ్చారు. కాగా పవన్ వారాహి వెంట బైక్ లతో అభిమానులంతా ర్యాలీగా కూడా వెళ్లారు.
మొత్తానికి పవన్ ఎన్నికల రథం రోడెక్కడంతో రాజకీయాలలో హాట్ హాట్ చర్చ నడుస్తుంది.

ఈ క్రమంలోనే రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ వేదికగా దారుణమైన కామెంట్స్ చేశారు. ‘‘ఆ రోజుల్లో రామారావు గారు ‘చైతన్య రథం’ మీద తిరిగితే.
మీరు ‘పంది బస్సు’ మీద తిరుగుతున్నారు అంటున్న తప్పుడు నా కొడుకులందర్నీ జనసేనలతో బస్సు టైర్లకింద తొక్కించేయండి సార్! ఒకవేళ అలా చేయడం లీగల్ గా కుదరదనుకుంటే కనీసం కేసులన్నా పెట్టించండి పవన్ కళ్యాణ్ గారూ. ఇది మీ ఫ్యాన్ గా నా విన్నపం.

అంటూ ట్వీట్ చేసారు.
మరో ట్వీట్లో “గుడిలో ఉంటే అది “వారాహి” రోడ్డు మీద ఉంటే అది “పంది”.. పీ,తన పందికి “వారాహి” అని పేరు పెట్టుకోవడం ఆ దేవతని దారుణంగా అవమానించినట్టే” అని కొన్ని కుక్కలు మొరుగుతున్నాయి .
వెంటనే వాళ్ళ నోర్లు మూయించక పోతే మన పవిత్ర “వారాహి”ని ఒక “పంది బస్సు” గా ముద్ర వేస్తారు. జై పీకే జై జనసేన అంటూ తన ట్వీట్లో రాసుకొచ్చారు.

అంతేకాదు డియర్ జనసైనికులారా దయచేసి # అనే హ్యాష్ట్యాగ్ని ట్రెండ్ అవ్వకుండా చూసుకోండి.’’ అంటూ ఆర్జీవీ తీవ్ర వ్యాఖ్యలు చేయగా, దీనిపై పవన్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *